మా ప్రాధాన్యత
భారతదేశంలో ఉత్తమ నాణ్యత గల ఉక్కు కడ్డీ తయారీదారు. ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ - భారతదేశంలో రీబార్ ఉక్కును తయారుచేసే ప్రముఖ ప్రాథమిక ఉక్కు తయారీసంస్థలలో ఒకటి. సురక్షితమైన మరియు సుస్థిరమైన ఉక్కును ఉత్పత్తి చేయాలన్న సిద్ధాంతాన్ని అనుసరించి, నాణ్యత గల కడ్డీలు, ఉక్కు, ఉక్కు ఉత్పత్తులలో అగ్రగామిగా నిలుస్తూ, అధునాతన సాంకేతికతతో వాణిజ్యం చేస్తూ మా గౌరవనీయులైన వినియోగదారుల నిర్దిష్టమైన అవసరాలకు అందుబాటులో ఉంటూ వస్తున్నాం.
బలమైన సమిష్టి కృషి, ప్రత్యేక తయారీ విధానం, నాణ్యత గల ఉత్పత్తులు, నైపుణ్యం గల సిబ్బంది ద్వారా విజయం సాధించవచ్చునని మా నమ్మకం. తద్వారా వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది.
మా భవిష్యత్ ప్రణాళిక
ప్రాజెక్టులు, రిటైల్ వినియోగదారులు, వ్యాపార భాగస్వాములు కూడా ఉక్కు అవసరాలకు మమ్మల్నే ఎన్నుకునే స్థాయిలో మేము ఉంటూ, మరియు నాణ్యతా లోపం లేని ఉత్పత్తిని ఇవ్వడం ద్వారా మా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటాము.
మా కర్తవ్యం
బలమైన సమిష్టి కృషి, ఉత్తమ సాంకేతికత మరియు మానవ వనరులును ఉపయోగించి నాణ్యత గల ఉత్పత్తుల తయారీ, తద్వారా మార్కెట్కు తగిన పోటీధరలతో, చెప్పిన సమయానికి సరకును అందించే తక్షణ సేవ ద్వారా వినియోగదారుడికి ప్రయోజనం చేకూర్చడం ద్వారా విజయం సాధించగలము.